శిల్పా చౌదరి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. ప్రముఖులను టార్గెట్ చేసి కిట్టీ పార్టీల పేరుతో వారి నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ఉదంతం...
Read moreటాలీవుడ్ నిర్మాత టి శిల్పా చౌదరి మరియు ఆమె భర్త టి శ్రీనివాస్ ప్రసాద్ల కోట్ల రూపాయల మోసం కేసుపై నార్సింగి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు....
Read moreప్రజలు ఎపుడూ తమకు జరిగే మంచికి అయినా, చెడుకు అయినా స్థానిక ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తాయి. వారు కేంద్రాన్ని నేరుగా వ్యతిరేకించడం, పగ చూపడం చాలా అరుదు....
Read moreమూడు.. నాలుగు రోజుల క్రితం వరకు ‘ఒమిక్రాన్’ అన్న మాటే జనాలకు తెలీని పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడీ మాటను గంటకోసారి అయినా తలుచుకోకుండా ఉండలేని పరిస్థితి....
Read moreఅది ఏదో మారుమూల ప్రాంతం కాదు. నగరం నడిబొడ్డున ఉండే కూకట్ పల్లిలో.. జనావాసాల మధ్య ఒక ఇంట్లో ఏర్పాటు చేసిన భారీ రేవ్ పార్టీ. శివారులో...
Read moreప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అవయవాల వైఫల్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడం వల్ల మూడు రోజుల క్రితం ...
Read moreఇపుడిదే ప్రశ్న తెలంగాణ అంతటా వినిపిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన వరి రాజకీయాన్ని కేసీయార్ ఢిల్లీ దాకా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వరి కొనుగోలు గురించి ప్రధానమంత్రి...
Read moreతెలంగాణ రాజకీయాల్లో తనకు ప్రత్యేక స్థానం ఉందని ఈటల మరోసారి నిరూపించుకున్నారు. ఎదురేలేదని అనుకుంటున్న టీఆర్ఎస్ కుంభస్థలాన్ని బద్దలుకొట్టి.. తనకు తిరుగులేదని గులాబీ బాస్కు సంకేతాలు పంపించారు....
Read moreప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో అర్హత కలిగిన వాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చు. గెలిపించాలని ప్రజలను కోరవచ్చు. కానీ చివరకు ప్రజల ఆదరణ దక్కినవాళ్లే విజేతలుగా అవుతారు. కానీ...
Read moreధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతుల సమస్యలపై కేంద్రంతో యుద్ధం చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారన్న సంగతి...
Read more