భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆహ్వానం...
Read moreతెలంగాణలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. బిజెపికి చెందిన కొందరు వ్యక్తులు ఆ నలుగురిని కొనేందుకు సంప్రదింపులు...
Read moreఅభిమానిస్తే ఆకాశానికి ఎత్తేయటం.. కాస్తంత తేడా వస్తే పాతాళానికి తొక్కేయటం ఎలా అన్న విషయం కేసీఆర్ కు , గులాబీ దళానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే...
Read moreతెలంగాణలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని...
Read moreటిఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాల వ్యవహారం తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కమలాకర్ ఇంటికి తాళం వేసి...
Read moreతెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు...
Read moreఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో అరెస్టయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు...
Read moreనిత్యం ఏదో ఒక లిటిగేషన్ తో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంను ఆశ్రయిస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల తీరుపై అత్యున్నత న్యాయస్థానం చిరాగ్గా ఉందా? రాజకీయమే...
Read moreమునుగోడు ఉప పోరులో ఓటమిని చవిచూసినా.. బీజేపీ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్టుగా కామెంట్లు కుమ్మరిస్తోంది. సీఎం...
Read moreతెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ టీఆర్ఎస్ 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కే...
Read more