సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసినా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు ఇంకా సికింద్రాబాద్ లోని సైనికాసుపత్రిలోనే ఉన్నారు. బహుశా సోమవారం సాయంత్రానికి డిస్చార్జవుతారేమో. ఎంపికి బెయిల్ ఇచ్చినట్లు...
Read moreషాకింగ్ లెక్క ఒకటి బయటకు వచ్చింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో భారీ సంఖ్యలో రోగులు మిస్అయినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకసారి ఆసుపత్రిలో ఆడ్మిట్...
Read moreతనకు నచ్చినప్పుడు ప్రగతిభవన్ కు.. కోరుకున్నంతనే ఫాంహౌస్ లో ఉండే కేసీఆర్.. కరోనా వచ్చి ఏడాదికి పైనే కావొస్తున్నా.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కరోనా నోడల్ ఆసుపత్రిగా...
Read moreఅనుకున్నదే జరుగుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. వాటి కట్టడికి పాక్షిక లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న మాటకు తగ్గట్లే..పలు రాష్ట్రాలు...
Read moreసికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ...
Read moreతెలంగాణలో సీనియర్ పొలిటిషియన్లలో ఒకరైన ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్...కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే...
Read moreనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటిషన్, వైద్య పరీక్షల వ్యవహారం ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ ఎంపీగానే కాకుండా,...
Read moreతెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే....
Read moreఅలాగే ఉంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా వైద్యంకోసం ఏపి నుండి హైదరాబాద్ కు వచ్చే రోగులను సరిహద్దుల్లోనే...
Read moreప్రజలంటే భయం లేదు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు ప్రశ్నిస్తే తట్టుకునే తత్వం కాదు పోనీ సాయం చేసే గుణమూ లేదు. దోచుకో దాచుకో సిద్దాంతం వైసీపీ నేతలు...
Read more