ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు...వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక శాఖ అప్పుల...
Read moreఅమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి అమరావతి రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి...
Read moreఅమరావతి రాజధానికి మద్దతుగా రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు వైసీపీ మినహా ఏపీలోని విపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాదయాత్రకు కాంగ్రెస్...
Read more‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నేటి నుంచి చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటించారు....
Read moreఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టింది మొదలు అమరావతి నుంచి రాజధానిని తొలగించాలని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అమరవాతి పేరును రూపుమాపేందుకు ప్రజావేదిక విధ్వంసం మొదలు...ఇటీవల...
Read moreరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక ముగిసింది. దీని నుంచి కొంత మేరకు తేరుకుందాములే అనుకున్న పార్టీలకు ఇప్పుడు మరో ఎన్నికలు వచ్చేశాయి....
Read moreఏపీ ప్రభుత్వంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన కామెంట్లు చేశారు. తాజాగా.. ఆయన అప్పుల విషయంలో తన పేరు ఎందుకు చేర్చారంటూ.. ప్రభుత్వాన్ని నిలదీసినట్టు వార్తలు వచ్చాయి....
Read moreహుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. పోలింగ్ కు ముందు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది....
Read moreఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారంలోకి రెండున్నరేళ్లు అయిన వేళ.. గతంలో చెప్పినట్లుగా మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నవేళ.. అందుకు...
Read moreతెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పై తిరుగబాటు బావుటా ఎగురవేసిన మాజీ మంత్రి ఈటల...
Read more