ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ వచ్చాక రాష్ట్రం దివాలా తీసిందని, జగన్ ది ఓ ఐర్ లెగ్ అని...
Read moreఏపీ రాజధాని అమరావతి అంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాకివ్వడంతో...
Read moreకాపాడాల్సినవేవీ కాపాడరు. దాచుకోవాల్సినవేవీ దాచుకోరు. కార్పొరేట్ దిగ్గజాలను మాత్రం వీలున్నంత వరకూ మచ్చిక చేసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా తాము అనుకున్నవి సాధించుకుంటారు. ఇప్పటికే భావనపాడు పోర్టు...
Read morehttps://twitter.com/Iloveindia_007/status/1521906922240180224 రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా ధరాభారం ఉందంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనేందుకు జిల్లా పర్యటనలు చేపడుతున్నారు....
Read moreరాహుల్గాంధీ నేపాల్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. విజయసాయి రాహుల్పై చేసిన ట్విట్కి...
Read moreగతంలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దుకు పట్టుబట్టి విద్యార్థుల ప్రాణభయం నుంచి తప్పించగలిగారు నారా లోకేష్. తాజాగా టెన్త్ పరీక్ష నిర్వహణలతో అక్రమాలతో వేలాది మంది భవిష్యత్తును కాలరాసే...
Read moreతెలంగాణ రాజకీయాలు మరోసారి రాజుకున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పసుపుబోర్టు తీసుకొస్తానని మూడేళ్ల క్రితం హామీ...
Read moreమంత్రి కేటీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సిరిసిల్లలో తన మీద జరిగిన దాడిపై ఫిర్యా దు చేయడానికి డీజీపీ కార్యాలయానికి...
Read moreపార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. అతను అంతటితో ఆగకుండా వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అతను...
Read moreసైబర్ మోసాలకు సామాన్యుడు, ప్రజాప్రతినిధులనే తేడా లేదు. సైబర్ మోసగాడు తెలివైనవాడైతే చాలు అవతలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మోసపోక తప్పదు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఒక సైబర్...
Read more