భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు దాదాపు...
Read moreమాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...మచ్చుకైనా లేడు చూడు....మానవత్వం ఉన్నవాడు...అంటూ పాషాణ హృదయాలతో ఉన్న కరుడుగట్టిన మనుషుల గురించి గోరటి వెంకన్న ఆర్ధ్రతతో పాడిన పాట మనసున్న మనుషులందరనీ కదిలించింది. అయినప్పటికీ,...
Read moreవ్యాక్సిన్ తయారీలో కొన్ని విధానాల్ని (ఎంఆర్ఎన్ఏ, హోల్ విరియన్ ఇనాక్టివేటెడ్,వెక్టర్, హెటెరోలోగస్) అనుసరించటం తెలిసిందే. తాజాగా కేంద్రం అనుమతులు ఇచ్చిన స్పుత్నిక్ వీ తయారీనే అనూహ్యమని చెబుతారు....
Read moreగత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన...
Read moreషాకింగ్ అంశం బయటకు వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. అనూహ్యంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరి తర్వాత ఒకరి...
Read moreకరోనా వైరస్ అరికట్టే నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనుండి బయటకు వస్తే చాలు మూతికి మాస్కు లేకపోతే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సిందే....
Read moreదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. క్రమక్రమంగా ఏపీ, తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సచివాలయంలో కరోనా...
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్..ఇపుడు పొరుగు రాష్ట్రాలనూ గడగడలాడిస్తోంది. అయితే, దేశంలో కరోనా...
Read moreనిప్పు రవ్వ కనిపించినంతనే ఇంటి మొత్తాన్ని నీళ్లతో తడిపేయటం ఒక ఎత్తు.. ఇంటికి సమీపంలో బడబాగ్ని విస్తరిస్తున్నా.. చేష్టలుడిగినట్లుగా వ్యవహరించటం. ఏడాది వ్యవధిలో కరోనా మహమ్మారి విషయంలో...
Read moreప్రమాదకరమైన రసాయనాలతో మామిడిపళ్లను మగ్గిస్తున్నారట. దయచేసి ఊరికెళ్లి తోటల్లో తెచ్చుకుని మామిడిపళ్లను తినండి. మామిడి పళ్లు పచ్చివి అయినా తినొచ్చు. కాబట్టి పండు కోసమే చూడకండి. వీలైతే...
Read more