తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఈమె ఎవరో తెలుసా... గతంలో ఏపీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి. ఆ తర్వాత కర్నాటక కేడర్ లో సీఎస్ దాకా ఎదిగారు....
Read moreఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిషన్లపై హైకోర్టులో నేడు(శుక్రవారం) విచారణ జరగనుంది. హైకోర్టువిచారణ షెడ్యూల్ ప్రకారం...
Read moreఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నార ని.. కనీసం కేబినెట్లోనూ చర్చించకుండానే.. జీవో 41 ద్వారా వీటిని గత చంద్రబాబు...
Read moreఒక అనుభవం.. అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని అంటారు. ఒకసారి ఎదురు దెబ్బతగిలితే.. దాని నుంచి నేర్చుకున్న పాఠం.. అనేక సమస్యలకు పనిచేస్తుందని చెబుతారు. ఇక, రాజకీయాల్లో...
Read moreఒకరిని డ్యామేజ్ చేయటం ఎంత సులువు అన్న విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో...
Read moreఅమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రెడ్డి కక్ష పూరిత ధోరణితో సీఐడీ విచారణను...
Read moreగతంలో జారీ చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వాటిపై ఫిర్యాదులుంటే....ఆ అభ్యర్థులను...
Read moreఅమరావతి రాజధాని భూముల్లో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ నేతలు నిరాధారమైన...
Read moreవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ముందు నుంచి తన నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ టీడీపీ నేతలు...
Read moreఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వంలోను, కొన్ని రాజ్యాంగపరమైన పదవుల విషయంలోనూ తనతో అత్యంత సన్నిహిత ఆర్థిక సంబంధాలను నెరిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని...
Read more