వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు విన్నపాల మీద విన్నపాలు సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...
Read moreటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. హాట్ హాట్గా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు సహా.. ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలిపై సమావేశం.. చర్చించింది....
Read moreఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలుమార్లు ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలు....ఇటీవల...
Read moreకొంతకాలంగా సీఎం జగన్ వైఫల్యాలను, వైసీపీ నేతలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎత్తిచూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై సెక్షన్ 124-A (రాజద్రోహం నేరం...
Read more‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు’ అనే సామెతను మమతా బెనర్జీ అక్షరాల రుజువుచేసి మరీ చూపించారు. పశ్చిమబెంగాల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అందులో కూడా...
Read moreఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామ రాజు కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో రాజకీయంగా ఈ విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది....
Read moreఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు పదునైన విమర్శలతో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్మాది పాలన నడుస్తోందంటూ జగన్...
Read moreసంగం డెయిరీ లావాదేవీల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే,...
Read moreఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తూ బెయిల్ ను...
Read moreసినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ కు ప్రమాదం జరిగిన...
Read more