బ్రాహ్మణ సోదరులకు బహిరంగ లేఖ గౌరవనీయులైన బ్రాహ్మణ సోదర,సోదరీమణులకు నమస్కారాలతో, వైసిపి అరాచకాలకు బుద్ది చెప్పేందుకు ఇదొక మంచి అవకాశం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలను నిలిపివేశారు రాష్ట్రవ్యాప్తంగా...
Read moreమరి కొద్ది గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మొదలు కాబోతోన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతారణం రసవత్తరంగా మారింది. తిరుపతిలో రోడ్ షో నిర్వహిస్తున్న టీడీపీ...
Read moreఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మైనింగ్,...
Read moreఏపీలో వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలకు, టికెట్ ధర పెంపునకు జగన్ సర్కార్ అనుమతివ్వకపోవడం, ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి...
Read moreతిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండడంతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. గత...
Read moreసీఎం జగన్ వీడియోలను మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ మాటలను ఉమ...
Read moreతిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ప్రచార జోరును భారీ ఎత్తున పెంచింది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు...
Read moreవైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖపట్నంలో ఏం జరుగుతోంది? జిల్లాలో ఇవాళ జరిగిన వరుస ఘటనలతో విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఒక చోట ఆరుగురు.. మరో...
Read moreతిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మరో ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని...
Read moreకారు చౌకకే మొబైల్ డేటా....స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఓ రకంగా సమాచార విప్లవం మొదలైందని చెప్పవచ్చు. ఈ టెక్ జమానాలో నిజం తాబేలులా నడుచుకుని వెళ్లి చివరకు...
Read more