మరాఠీలకు ప్రత్యేక రిజర్వేషను అంశాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాపులకు కూడా షాకింగే. ఎందుకంటే ఏ రూపంలో 50 శాతం...
Read moreనిత్యం.. ఉప్పు-నిప్పుగా ఉండే.. వైసీపీ-టీడీపీ నేతల విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సీఎం జగన్ వ్యవహార శైలిపై నిప్పులు చెరుగుతూ.. ఆయన పాలన, సంక్షేమపథకాల్లోని తప్పులను ఎత్తి...
Read moreకరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అంచనాలకు మించి పెరుగుతున్న కేసులకు కళ్లాలు వేయటం ఎలా? వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేదెలా? అన్న ప్రశ్నలు కామన్. అయితే.. ఇలాంటి...
Read moreజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ ఉందా ? లేకపోతే మొండిగా వ్యవహరిస్తోందా అన్నదే అర్ధం కావటంలేదు. ఒకవైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయంకరంగా భయపెడుతోంది. రోజుకు...
Read moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి....
Read moreజగన్ యవ్వారాలు ప్రభుత్వాన్ని ప్రజలనే కాదు, దేవుడి ట్రస్టును కూడా కోర్టుకు ఎక్కిస్తున్నాయి. తాజాగా టీటీడీకి కోర్టు నోటీసులు వచ్చాయి. టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని...
Read moreతొలుత కరోనా వచ్చినపుడు గవర్నమెంట్లు ఎంత చెప్పినా జనాలు కరోనాకు భయపడలేదు. కానీ ఇపుడు గవర్నమెంట్లు చెప్పాల్సిన అవసరం లేకుండా కరోనాకు భయంతో వణుకుతున్నారు. జనం పిట్టల్లా రాలిపోతుండటంతో గవర్నమెంటు పట్టించుకోకపోయినా మాస్కులు పెట్టుకుంటున్నారు. బెడ్లు...
Read moreఏపీలో నేతలకు కరోనా చుక్కలు చూపిస్తోంది చోటా మోటా నేతల నుంచి బడా నేతల వరకు పిట్టల్లా రాలిపోతున్నారు. కీలక నేతలు దీని బారినపడ్డారు. కొందరు మరణించారు....
Read moreఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపిరికట్టది ఒకదారి అనే సామెత జగన్ కి సరిపోతుంది. నువ్వు లక్ష చెప్పు నేను మాస్క్ పెట్టుకోను అన్నట్టు ఎపుడూ మాస్కు లేకుండా...
Read moreమే 5 నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు సెమీ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 23,920...
Read more