నవ్యాంధ్రలో ప్రజా తిరుగుబాటు వస్తుందా? ఇప్పటి వరకు వేచి చూసిన ప్రజలు.. ఇన్నాళ్లు ఓర్చుకున్న ప్రజలు.. ఇక, రోడ్ల మీదకు రావడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు...
Read moreఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ సంధించా రు. ``ఆ నిధులు వాడుకోవడం సరికాదు.. తక్షణమే...
Read moreతొలిరోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా మంత్రివర్గం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో జగన్ చెప్పిన గడువు పూర్తయిపోతుంది. మరప్పుడు చెప్పినట్లుగా మంత్రివర్గంలో 90 శాతం...
Read moreతీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సాధారణ ఖర్చులను తీర్చడానికి రుణాలు...
Read moreజాతీయ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్రంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు.. జాతీయ పార్టీ నాయకులు.. రెడీ అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే 12 మంది...
Read moreఇటీవల కాలంలో చంద్రబాబు, లోకేష్ సభల్లో జై జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు వినబడుతున్నాయి. ఇటీవల చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో జరిగిన ఘటనలను ఎన్టీఆర్ ఖండించారు. అయితే.....
Read moreటీడీపీ అధినేత చంద్రబాబు.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్పై ఆయ న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను పరామర్శించడం కోసం...
Read moreఅసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అవమానకర రీతిలో విమర్శించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఇళ్లలోని ఆడవాళ్లను...
Read moreఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆశ్చర్యపరిచే పరిణామం ఎదురైంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో...
Read moreఅమరావతి విషయంలో తాను అనుకున్నది రివర్స్ అవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ అనుకున్నది వేరు, జరిగింది వేరు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా...
Read more