మేము చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం..ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం...వారు డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తాం...వారు చెప్పేదంతా వింటాం....ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే...వారు మా పిల్లల్లాంటివారు...మేమూ మేమూ మాట్లాడుకొని...
Read moreఏపీలో పీఆర్సీ వ్యవహారం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వతేదీ జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, జీతాలను ప్రాసెస్ చేయబోమని,...
Read moreఏపీలో పీఆర్సీ వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి నిరవధిక సమ్మెకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం...
Read moreఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే వెంట్రుకతో కొండను లాగాలనుకుంటున్నట్లుగా ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లాకు...
Read moreఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని మహానాడు ను ధూంధాంగా నిర్వహించాలని.. పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల...
Read moreప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జగన్ అలివిగాని అడ్డగోలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొడితే చాలనుకున్న జగన్....నవరత్నాలంటూ సంక్షేమ...
Read morehttps://twitter.com/JaiTDP/status/1487973819482804225 ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులకు, నేరాలకు నిరసనగా నేడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహిస్తున్న విషయం...
Read moreగుడివాడలో గోవా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో కోడి పందేలు, జూదం,...
Read moreగంగిగోవు పాలు.. అన్నట్టుగా.. టీడీపీలో ఎంతో మంది ఉన్నా.. పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు నియోజకవర్గానికి తాజాగా ఇంచార్జ్గా నియమితులైన చల్లా రామచంద్రారెడ్డి...
Read moreఏపీలో అనధికారిక సీఎంగా సజ్జల వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని...
Read more