అమరావతి దేశానికే తలమానికం – సద్గురు జగ్గీవాసుదేవ్
అమరావతి దేశానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన నగరంగా విలసిల్లగలదని భారతీయ యోగి, రచయిత సద్గురు అన్నారు. జనాభాను పెంచే అవసరానికి అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని...
అమరావతి దేశానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన నగరంగా విలసిల్లగలదని భారతీయ యోగి, రచయిత సద్గురు అన్నారు. జనాభాను పెంచే అవసరానికి అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని...
ఈ నెల 28 న పొలిటికల్ పార్టీస్ తో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మీటింగ్.కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు గతంలో వాయిదా.ఇప్పుడు...
కులం చూడంమతం చూడంఅంటూ జగన్ ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తే జనమంతా ఏదేదో ఊహించుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం తన మాటమీదే నిలబడ్డారు. ఆయన...
వరదలతో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వం సాంకేతికంగా పూర్తి స్థాయిలో తన సమర్థత చూపలేకపోవడంతో...
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వస్తే... రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న...
కరోనాతో వాయిదాపడిన కొమురం భీం రాక అద్భుతమైన ఆగమనం ఇచ్చింది. అల్లూరి (రామ్) వాయిస్ తో భీం ఎంట్రీ ఇండస్ట్రీకే కాదు, సగటు ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా...
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యవహారం రోజుకో విధంగా భ్రష్టు పడుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒకవిధంగా భ్రష్టుపడుతుంటే.. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మరో విధంగా...
ఈ నెలలో ఇప్పటికే రెండు కొత్త సినిమాలు ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో రిలీజయ్యాయి. ఇపుడు సాయిధరమ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కూడా విడుదలకు రెడీ అయిపోయింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలో బైపాస్కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయంలో హనుమంతుడు...