• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!

admin by admin
June 2, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
98
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తనపై కొందరు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ పై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంపై వీరిద్దరూ చర్చ జరిపారట.

తాను పార్టీ టిక్కెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీపై అలగలేదని, పార్టీలోని కొందరిపై మాత్రమే తన కంప్లయింట్ అని చెప్పారు. జగన్ తో గతంలో మాదిరిగానే భేటీ అయ్యానని, తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని తనకు సూచించారని చెప్పారు. జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. గతంలోనే తాను కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని, మంత్రి పదవిని వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏమీ లేదని అన్నారు.

అయితే, గత రాత్రి బాలినేనితో పాటు వైవీ సుబ్బారెడ్డి కూడా సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ముందస్తు కార్యక్రమాలున్నాయన్న సమాచారంతో జగన్ కు కలవలేదు. అయితే, ఇద్దరితో తాను మాట్లాడాలని, అందుకు సిద్ధం కావాలని బాలినేనికి సీఎం సూచించినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కూడా భేటీ కావాలని, ప్రత్యేకించి ఒకరిద్దరు నాయకులతో సమావేశం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. వైవీతో కలిసి తన వద్ద సమావేశం కావాలన్న జగన్‌ సూచనపై కూడా బాలినేని సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది..

అయితే జగన్‌ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఇద్దరు కలిసి తన వద్ద సమావేశం కావాల్సిందేనని, అలాగే కొన్నిచోట్ల ఉన్న పరిస్థితులపై అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కలిసి రాష్ట్ర నాయకుల సమక్షంలో మాట్లాడుకోవాల్సిందేనని అన్నట్లు తెలిసింది. ఆ సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. జగన్‌తో భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో బాలినేని చాలాసేపు సమావేశమై మాట్లాడటం విశేషం.

Tags: balineniJaganyv
Previous Post

ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్

Next Post

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Politics

ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ

September 30, 2023
Load More
Next Post

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra