• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాళ్లదాడి ఘటనపై సీఈసీకి టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ఏపీ గవర్నర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల వినతి పత్రం

admin by admin
April 13, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
149
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఏపీ ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే…ఏపీలో సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ విఫలం అయ్యారని టీడీపీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

ఢిల్లీలో సీఈసీని కలిసిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లు… చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతోపాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 2 లక్షల వరకు నకిలీ ఓటరు కార్డులున్నాయని, కాబట్టి 2 అదనపు ఐడీ కార్డులు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాల పహారాలో తిరుపతి ఉప ఎన్నిక జరిపించాలని కోరారు.

మరోవైపు, రాళ్లదాడి ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఫిర్యాదు చేసి విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు బయటకు వెళ్తే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనను పదేపదే అడ్డుకుంటున్నారని, ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు.

మంత్రులు బజారు రౌడీల మాదిరిగా మాట్లాడుతూన్నారని, చంద్రబాబుపై దాడి చేసి తమపై నింద మోపుతారా? అని దుయ్యబట్టారు.మంత్రులు చీప్‌గా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు భద్రతపై ఇప్పటి వరకు ప్రభుత్వం రివ్యూ చేయలేదని మండిపడ్డారు.. రాజకీయాల కోసం వ్యక్తిగతంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. డీఐజీ కాంతి రాణా దాడి జరగలేదని ఎలా చెప్తారని, రాళ్ళ దాడి జరగనప్పుడు చంద్రబాబు రాళ్లు తీసుకుని సభకు వచ్చారా? అని ప్రశ్నించారు.

Tags: cecChandrababucomplaintstone pelting incidenttdp mps
Previous Post

జనం ఆరోగ్యంపై జగనన్న ధ్యాస…మీకర్థమవుతోందా?

Next Post

జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి… సాగనంపండి

Related Posts

prabhas
Movies

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

January 29, 2023
kotam reddy sridhar reddy
Andhra

మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే

January 29, 2023
avinash reddy
Andhra

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
mohan lal
Movies

స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం

January 28, 2023
mahesh babu fans prabhas fans war
Movies

శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్

January 28, 2023
Load More
Next Post

జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి... సాగనంపండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ
  • ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్
  • స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం
  • శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్
  • తెలంగాణ‌ : కేటీఆర్ ఏంటి అంత మాటనేశాడు
  • పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారట!
  • రోజా కు బూతులు, డ్యాన్సులు తప్ప ఏం రావు
  • విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్
  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం…బెంగుళూరుకు చంద్రబాబు
  • జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్
  • సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు
  • వైసీపీది `సామాజిక అన్యాయం: లోకేష్`
  • త్వ‌ర‌లో యువ‌త‌కు ప్ర‌త్యేక మేనిఫెస్టో: లోకేష్‌

Most Read

NRI TDP USA-Sacramento-లోకేష్ ను చూస్తే జగన్ కు భయమెందుకు-జయరాం కోమటి!

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra