• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రూ. 850 పెట్టుబడితో రూ. 28 వేలు

TCS stock price increased 3000 percent from IPO price

NA bureau by NA bureau
June 11, 2021
in Around The World, Top Stories, Trending
0
రూ. 850 పెట్టుబడితో రూ. 28 వేలు
0
SHARES
212
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇండియన్ స్టాక్ మార్కెట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా కరోనా మొదటి వేవ్ వచ్చినపుడు దారుణంగా పడిపోయిన మార్కెట్ ఏడాదిలో రెట్టింపు అయ్యింది. దీంతో 80 శాతం షేర్లు ఏడాదిలో డబుల్ అయ్యాయి. 20 శాతం షేర్లు రెండు మూడు రెట్లు కూడా పెరిగాయి.

మార్కెట్లో అత్యుత్తమ షేర్లలో ఒకటైన టీసీఎస్ 2004 లో మార్కెట్లో ప్రవేశించింది. ఏదైనా కంపెనీ షేర్ మార్కెట్లోకి రావాలంటే ముందుగా ఐపీవో విడుదల చేస్తుంది. అపుడు ఒక రేటు ఫిక్స్ చేస్తుంది. అపుడు ఇన్వెస్ట్ చేసిన వారికి అప్పటి డిమాండ్ కు అనుగుణంగా షేర్లను కేటాయిస్తుంది. ఇలా ఓ వ్యక్తి టీసీఎస్ లో 850 రూపాయలు పెట్టాడట. అతను ఇప్పటికీ దానిని అమ్మలేదు. ఆ డబ్బు ఇపుడు 28వేలు అయ్యిందని  టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్  వెల్లడించారు.

గురువారం సంస్థ 26వ వార్షిక సాధార‌ణ‌ స‌మావేశం​​లో చంద్ర‌శేఖ‌ర‌న్​ ఈ వ్యాఖ్యలు చేశారు. టీసీఎస్ ఐపీవోలో పెట్టుబ‌డి పెట్టిన​ వారికి వారి సంపద 3000​ శాతం పెరిగిందన్నారు. క‌రోనా​లో కూడా టీసీఎస్ ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా​ కంపెనీ ముందుకు పోతుందన్నారు.  నిర్వ‌హ‌ణ లాభాల్లో ​కంపెనీ ​25.9 శాతం​ వృద్ధిని నమోదు చేయడంతో ప్ర‌తి షేర్‌పై రూ.38 డివిడెండ్​ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

Tags: Indian stocksITsharesstock marketTCS
Previous Post

తెలంగాణ పాలిటిక్స్ – ఆ డేట్ తెలిసిపోయింది

Next Post

జగన్ చేతిలో వైజాగ్ హైజాక్…తాకట్టుతో కనికట్టు

Related Posts

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
Around The World

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?

July 1, 2022
ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
Around The World

ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు

July 1, 2022
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు
Andhra

హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…

July 1, 2022
అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
Andhra

అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్

July 1, 2022
RRR: ఈసారి సీబీఐని కూడా వదల్లేదు, జగన్ కి మరో పెద్ద షాక్
Andhra

అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట

July 1, 2022
ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
Andhra

కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్

July 1, 2022
Load More
Next Post
జనం ఆరోగ్యంపై జగనన్న ధ్యాస…మీకర్థమవుతోందా?

జగన్ చేతిలో వైజాగ్ హైజాక్...తాకట్టుతో కనికట్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
  • ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
  • హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…
  • అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
  • అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట
  • కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్
  • ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్
  • 2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ
  • ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే
  • మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..
  • మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
  • రిచెస్ట్ పర్సన్ తో సహజీవనం చేస్తున్న తెలుగోళ్ల ఫేవరెట్ ఆంటీ
  • “అనంత ” దుర్ఘట‌న‌ – ప‌వ‌న్ స్పంద‌న ఇది..
  • ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇరికించిన ఏబీ
  • ఏపీ అధికారుల కట్టు కథ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds