మోడీ ఇగో వదిలేశాడు… జగన్ కేంటి నొప్పి- రామ్మోహన్ నాయుడు
పార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని ...
పార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని ...
ఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ, ...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదంటూ.. భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఏపీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అదేసమయంలో ...
అమరావతి: మూడు రాజధానుల బిల్లును, ఏపీ సర్కారు తెచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా విందు, వినోదా లకు దూరంగా ఉండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో తప్ప.. ...
నింగి విరిగి నేలపై పడుతున్నా.. టాలీవుడ్ స్పందించదా? అంతా మనకెందుకులే.. ఎక్కడ మనమీద మరకలు పడతాయో.. అనే దోరణిలోనే ఉంటుందా? చేతులకు మట్టి అంటకుండా.. సేఫ్ అవ్వాలని ...
స్వయానా మేనత్త- మామ కుటుంబం. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి. నిండు సభలో తీవ్ర అగౌరవానికి గురయ్యారు. ఎన్నడూ రాజకీయం అన్నమాట కూడా ఎరుగని.. ఆయన సతీమణిని ...
రాయలసీమను వరదలు చుట్టుముట్టాయి మనుషులు, పశు సంపద కొట్టుకుపోతున్నాయి. ఎంతో మంది చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు వేల మంది ఆస్తులు పోగొట్టుకున్నారు ఇళ్లు, రోడ్లు, వంతెనలు ...
ఏపీ అధికారపక్షంలో చాలామంది అర్థం పర్థం లేకుండా మాట్లాడి వైసీపీని గబ్బు పట్టిస్తుంటారు... కానీ ఒక్క పేర్ని నాని మాత్రం వైసీపీకి డ్యామేజ్ కాకుండా ఇతర పార్టీలపై దాడి చేస్తుంటారు. మంచి మాటకారిగా పేరొందిన ...
అసెంబ్లీ హుందాగా నడవాలని బాలకృష్ణ అన్నారు. సభాపతి అధికార ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అయన చెప్పారు. శాసనసభలో తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు నీచమైన ...