జగన్ మానసిక పరిస్థితి బాలేదు- చిత్తూరులో బాబు సంచలన కామెంట్లు
చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే ...
చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే ...
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో అర్హత కలిగిన వాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చు. గెలిపించాలని ప్రజలను కోరవచ్చు. కానీ చివరకు ప్రజల ఆదరణ దక్కినవాళ్లే విజేతలుగా అవుతారు. కానీ ...
రాజకీయాల్లో రాణించాలన్నా.. ప్రజల ఆదరణ పొందాలన్నా.. నాయకులు గత పొరపాట్లను చక్కదిద్దుకుని ముందుకు సాగాలి. కానీ చేసిన తప్పులే మళ్లీ చేస్తుంటే ప్రజల్లో నాయకుడనే భావం పోయే ...
గత కొద్ది రోజులుగా పవన్ స్టైల్ మారింది. రోజూ ఫీల్డ్ లోకి రాకుండానే వైసీపీకి దడ పుట్టిస్తున్నాడు పవన్ వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూ వారిని ఎలా ...
``తలెత్తుకోలేకపోతున్నాం సార్.. ఏంటీ నిర్ణయాలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పరువు పోతోంది సార్. ఎవరికీ ఏమీ చెప్పలేక పోతున్నాం``.. ఇదీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ...
ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన వ్యక్తే అయినప్పటికీ.. మంత్రుల్లోనూ కొందరికి ప్రాధాన్యం ఉంటుంది. పరిపాలనలో వాళ్లు అత్యంత కీలకంగా ఉంటారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకున్నపుడు ...
3 రాజధానుల కథ ముగియలేదు. 'ఏపీ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి' బిల్లును రద్దు చేయడం మరియు CRDA చట్టాన్ని రద్దు చేస్తారు అని ...
పార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని ...
ఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ, ...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదంటూ.. భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఏపీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అదేసమయంలో ...