Tag: vizag lands

300 కోట్లు… సాయిరెడ్డి గుట్టు విప్పిన అయ్యన్న!

వైసీపీ పాలనలో రాష్ట్రంలో భూ దోపిడీలు, కబ్జాలు ఎక్కువైపోయాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రుషికొండ వంటి చారిత్రక నేపథ్యం ఉన్న భూములను సైతం ...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రివర్స్ పంచ్

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థుల మీద ఆ పార్టీ నేతలు మాటల దాడి చేయడమే తప్ప.. వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం చాలా తక్కువ అనే చెప్పాలి. ...

విశాఖ కబ్జాల్లో ఈ వైసీపీ ఎంపీ సాయిరెడ్డికా బాప్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా విశాఖ జిల్లా చుట్టూనే తిరుగుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాదని విశాఖను పాలనా రాజధాని చేస్తామంటూ సీఎం జగన్ తో పాటు ...

వైసీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ గుట్టు విప్పిన రఘురామ

రాష్ట్రంలోని 3 ప్రాంతాలు ముఖ్యం కాబట్టే విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ...

క్రిస్టియన్ సీఎం జగన్ నారాయణుడా?…రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ ను జైలుకు పంపాలని, బెయిల్ రద్దు ...

Latest News

Most Read