Tag: Tirumala

తిరుమల – ఇంత జరిగినా వైసీపీ మ‌హిళా అరాచకం !

వైసీపీ హ‌యాంలో అధికారం అండ చూసుకుని.. చాలా మంది నాయ‌కులు రెచ్చిపోయారు. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. ఏకంగా సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర ...

శ్రీవారి దర్శన టికెట్ల‌తో వైసీపీ ఎమ్మెల్సీ వ్యాపారం.. బ‌య‌ట‌ప‌డ్డ బాగోతం!

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల‌తో వైసీపీ మ‌హిళా ఎమ్మెల్సీ జ‌కియాఖానం వ్యాపారం చేసిన బాగోతం తాజాగా బ‌య‌ట‌ప‌డింది. బెంగళూరుకు చెందిన సాయి కుమార్‌ అనే వ్యక్తికి తిరుపతి ...

జ‌గ‌న్ ప‌రువు తీస్తున్న దువ్వాడ‌.. !

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి ఇప్ప‌టికే డోలాయ‌మానంలో ప‌డిపోయింది. ఎన్నిక‌ల త‌ర్వాత .. ఆయ‌న గ్రాఫ్ చాలా వ‌ర‌కు డౌన్ అయింది. ఇక‌, తిరుమ‌ల ...

ఇలా మాట మార్చేస్తే ఎలా జ‌గ‌న్‌..?

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కొత్త వాద‌న అందుకున్నారు. ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన స్వామివారి ల‌డ్డూలో ...

స‌త్య‌మేవ జ‌య‌తే…. ఓం న‌మో వేంక‌టేశాయ‌: చంద్ర‌బాబు

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు రాజ‌కీయంగా దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీటీడీ ...

తిరుమలలో అపశృతి..తప్పిన ప్రమాదం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుకోకుండా అపశృతి జరిగింది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగి పడిన ...

బెడిసి కొట్టిన వైసీపీ ప్లాన్స్‌.. ఇద్ద‌రు కూతుళ్ల‌తో తిరుమ‌ల‌కు ప‌వ‌న్‌

వైసీపీ హ‌యాంలో తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూను క‌ల్తీ చేశారని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోప‌ణ చేయ‌టం పెను సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ల‌డ్డూ వివాదం నేప‌థ్యంలో మాజీ ...

లడ్డూ వివాదం.. వైసీపీ అత్యుత్సాహం

వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అప‌విత్రం చేశార‌ని, ల‌డ్డూ తయారీలో జంతు కొవ్వును క‌లిపార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా ...

ల‌డ్డూపై `సిట్‌` ప‌ని ప్రారంభం!

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయింద‌ని.. ఏకంగా జంతువుల కొవ్వును నెయ్యికి వినియో గించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త వారం రోజుల ...

Chandrababu Naidu

బాబు తిరుమల కి ఎలా వెళ్తారు అంటే….

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి ...

Page 1 of 4 1 2 4

Latest News