Tag: tdp leader dhulipalla narendra

ఆ మంత్రి ని పశువులు తన్నేలా ఉన్నాయన్న ధూళిపాళ్ల

సాధారణంగా మన ప్రాంతంలో ఉండే కీలకమైన సంస్థలు, కనీసం వాటి పేర్లు సాధారణ పౌరులలో చాలామందికి గుర్తుంటాయి. ఇక, రాజకీయ నాయకులకైతే కచ్చితంగా గుర్తుంటాయి. అందులోనూ, ఆ ...

పెద కాకాని ఘటనపై బీజేపీ నేతల ఆందోళన…తీవ్ర ఉద్రిక్తత

గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్ వ‌ద్ద మాంసం కూర కన‌ప‌డిన ఘ‌ట‌న ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ ఘటన తర్వాత క్యాంటీన్‌ను సీజ్ ...

కేసినో రచ్చ…జగన్ పై ధూళిపాళ్ల షాకింగ్ ఆరోపణలు

గుడివాడలో గోవా వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో గడ్డం గ్యాంగ్ ఆధ్వర్యంలో క్యాసినో, ...

ధూళిపాళ్ల నరేంద్రను వెంటాడుతున్న జగన్

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలను బెదిరించడం, వారి వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను దెబ్బకొట్టడం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నైజం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న ...

సంగం డెయిరీ కేసులో జగన్ కు హైకోర్టు మరో షాక్

సంగం డెయిరీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం ...

ధూళిపాళ్ల కేసులో ఏసీబీకి హైకోర్టు షాక్…

సంగం డెయిరీ లావాదేవీల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ...

లెక్కలన్నీ తేలుస్తా…పోలీసులకు చంద్రబాబు వార్నింగ్

ఏపీ సీఎం జగన్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అసంబద్ధ విధానాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై ...

ధూళిపాళ్ల నరేంద్ర విడుదల..పరామర్శించనున్న లోకేశ్

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్‌లను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన ...

ధూళిపాళ్లకు బెయిల్ వచ్చింది

​వంద మంది పోలీసులను వెంటేసుకుని టెర్రరిస్టును బంధించిన స్థాయిలో ధూళిపాళ్ల నరేంద్రను జగన్ గవర్నమెంట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాాాగా ఆయనకు బెయిలు లభించింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ...

ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా…విజయవాడకు తరలింపు

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదవుతున్న ఏపీలో 7 జిల్లాలు జాతీయ స్థాయిలో రెడ్ జోన్ లో ...

Latest News

Most Read