అక్కడ గాజు గ్లాసు మాయమైంది!
కూటమి అభ్యర్థులను గాజు గ్లాసు గజగజా వణికిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీ 21 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్నది. అవి మినహా జనసేన ...
కూటమి అభ్యర్థులను గాజు గ్లాసు గజగజా వణికిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీ 21 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్నది. అవి మినహా జనసేన ...
బీజేపీతో జట్టుకట్టడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదని టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగా భావిస్తున్నాయి. తమ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ-అమితషాల ఉచ్చులో ...
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మరోసారి భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ...