Tag: stampede at tirumala

బాధితులకు చెక్కులు పంచిన బీఆర్ నాయుడు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో ఆరుగురు ...

భక్తులకు బీఆర్ నాయుడు క్షమాపణలు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్టు వీడ‌డం లేదు. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ప‌దుల సంఖ్య‌లో భక్తులు ...

స‌ర్కారుకు సూచ‌న‌: స్పంద‌న చాలు.. రేప‌టి సంగ‌తేంటి

జ‌రిగింది.. ఘోరం! ఎవ‌రూ కాద‌న‌రు. తొక్కిస‌లాట‌కు బాధ్యుల‌ను గుర్తించ‌డం ఇప్పుడు విధి. జ‌రిగింది జ‌రిగిపోయింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘోరాలు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉం టుంది. ...

పవన్ క్షమాపణలు..ఫ్యాన్స్ పై ఫైర్

తిరుపతిలో పద్మావతి పార్కు దగ్గర ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ...

ఇద్దరు సస్పెండ్..చంద్రబాబు వార్నింగ్

తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత టీటీడీ ఈవో శ్యామల రావు, అధికారులు, పోలీసులపై ఆయన తీవ్ర ...

అధికారులకు చెమటలు పట్టించిన చంద్రబాబు

తిరుప‌తిలోని శ్రీనివాసం స‌హా బైరాగిప‌ట్టెడ ప్రాంతాల్లో బుధ‌వారం రాత్రి చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మ‌రో 41 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో 30 ...

తిరుమల ఈవో బ‌దిలీ?..చంద్రబాబు సంచ‌ల‌న నిర్ణ‌యం!

సీఎం చంద్రబాబు తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు. ఈ ఘ‌ట న‌లో ఆరుగురు మృతి చెంద‌డం, వీరిలో ఐదుగురు మ‌హిళ‌లే ఉండ‌డం.. అధికారుల ...

తమాషాగా ఉందా? టీటీడీ అధికారులపై చంద్రబాబు ఫైర్

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు దురదృష్టవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆవిడను లోపలికి తీసుకువచ్చే క్రమంలో తొక్కిసలాట ...

20 ఏళ్ల రికార్డు…జగన్ వైఫల్యంతో తిరుమలలో తొక్కిసలాట

సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట మసకబారిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా శ్రీవారి భక్తులకు కనీస సౌకర్యాలు అందించడంలో ...

Latest News