లోకేష్ ‘కాంతితో క్రాంతి’..భువనేశ్వరి ‘మేలుకో తెలుగోడా’..బీ రెడీ
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన ...
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన ...
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నేతలు, కార్యకర్తలు, టిడిపి సానుభూతిపరులు, టిడిపి అభిమానులు, చంద్రబాబు అభిమానులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ...
టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు.. నంద్యాలలో అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసన చేపట్టారు. ...
ప్రముఖ క్రికెటర్.. ఇటీవల ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అంబటి రాయుడు. తాజాగా ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిచారు ఇందులో భాగంగా ...
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి జోగి రమేష్కు పరాభవం ఎదురైంది. ఇటీవల అమరావతిలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా ...
కోడి కత్తి కేసు పేరు చెప్పగానే ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం జగన్ గుర్తుకొస్తారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తుకొస్తారు. ...
విజయనగరం వైసీపీలో వర్గ పోరు రచ్చకెక్కింది. వైసీపీలోని అంతర్గత విభేదాలు తాజాగా తారస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసన ...
వైసీపీ నేతలపై ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ...
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతంలోని రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములను తృణప్రాయంగా త్యాగం చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీని, ఒక ...
దేశంలోని మిగిలిన రాష్ట్రాల్ని పక్కన పెడితే.. తెలుగు ప్రజలు వెళ్లే ఫుణ్యక్షేత్రాలు ప్రముఖంగా రెండు కనిపిస్తాయి. అందులో మొదటిది తిరుమల అయితే రెండోది శిర్డీ. రెండు తెలుగు ...