జగన్ బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? : సుప్రీం
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్పై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు.. ఆయన బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని సీరియస్గా వ్యాఖ్యానించింది. ...
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్పై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు.. ఆయన బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని సీరియస్గా వ్యాఖ్యానించింది. ...
సీఎం జగన్ పాలనలో అవినీతి జరిగిందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టు తలుపుతట్టారు. జగన్ పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ...
స్కిల్ కార్పొరేషన్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని షరతులు కూడా విధించింది. అదేసమయంలో ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు 2 వారాల జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు ...
జగన్ ప్రభుత్వం ఆశలన్నీ సుప్రింకోర్టు మీదే పెట్టుకుంది. అందుకనే స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. కేసు విచారణను ఎప్పుడు టేకప్ చేసేది తొందరలోనే తెలుస్తుంది. ఇంతకీ విషయం ...
ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో అరెస్టయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారంటూ ...
వైఎస్సార్ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ `అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ` జాతీయాధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ వేసిన రిట్ పిటిషన్ సంచలనం ...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రఘురామతోపాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లపై కూడా ఏపీ సీఐడీ ...
ఏపీ అధికార పార్టీ వైసీపీ తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలను ...
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ...