జగన్ దుర్మార్గుడు..మోడీ అవసరం ఏపీకి ఉంది: చంద్రబాబు
బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. మోడీ అంటే ఆత్మగౌరవం అని, ఆత్మవిశ్వాసమని, ప్రపంచం మెచ్చిన ...
బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. మోడీ అంటే ఆత్మగౌరవం అని, ఆత్మవిశ్వాసమని, ప్రపంచం మెచ్చిన ...
తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా ...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓ వైపు సీట్ల ఎంపిక, అభ్యర్థుల మార్పు, సిట్టింగ్ స్థానాలలో చలనం ...
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు మారుతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన గట్టి వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు ...
రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు అనగానే వెన్నుపోటుదారుడని.. పవన్ కళ్యాణ్ అనగానే దత్తపుత్రుడు, ప్యాకేజీ ...
రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తమతో చర్చ జరపకుండా పవన్ తీసుకున్న ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా విజయనగరంలోని పోలిపల్లిలో యువగళం-నవశకం బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ...
దాదాపు 216 రోజుల పాటు సాగిన యువగళం-నవశకం పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తాజాగా ...
ఏపీలో మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ల కిందట ఏపీలో మహిళల అదృశ్యం వెనుక వలంటీర్లు ఉన్నారంటూ.. కాకినాడలో ...
వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ.. ఆ పార్టీ నాయకులకే తలనొప్పి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు నిర్వహిస్తున్న ...