పవన్ తో కిషన్ రెడ్డి భేటీ..పొత్తుపై చర్చ?
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేనల జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ...
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేనల జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ...
కీలక నిర్ణయాన్ని వెనువెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఆలస్యం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ స్కాం ఆరోపణలతో ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరితోపాటు, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, టీడీపీ నేతలు , కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ మరిన్ని మాటల తూటాలు పేల్చింది. ఈ సారి అన్ని సరిహద్దు లు అత్యంత దారుణంగా వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. ...
పెడనలో బహిరంగ సభ సందర్భంగా జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను ఏనాడూ రెచ్చగొట్టలేదని, కేవలం ఆవేశంగా మాట్లాడానని ...
బుధవారం పెడనలో జనసేన బహిరంగ సభ సందర్భంగా రాళ్లు, కత్తులతో వైసీపీ మూకల దాడి జరిగే చాన్స్ ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు ...
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పలు సందర్భాల్లో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ...
రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే నేడు జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ సంచలన వ్యాఖ్యలు ...
మచిలీపట్నంలో ఈ రోజు జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ...
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 119 సీట్లలో 32 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. గ్రేటర్ ...