Tag: netizens

jagan, chandrababu

‘99 మార్కుల’ జగన్ ఈ ప్రశ్నలకు జవాబివ్వు

ఏపీ సీఎం జగన్ చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌కే ఎదురు తిరుగుతున్నాయి. ``99 మార్కులు వ‌చ్చిన స్టూడెంట్.. ప‌రీక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌తాడా!`` అంటూ.. ఆయ‌న ఎమ్మిగ‌నూరులో నిర్వ‌హించిన ...

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు మెండుగా ...

ktr on elections

కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడుతున్న కేటీఆర్ ను పట్టుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీయార్ ఏమంటున్నారంటే మూడోసారి అధికారంలోకి ...

jagan thinks about kamma

మ‌న‌సున్న ప్ర‌భుత్వ‌మేనా? వైసీపీ స‌ర్కారుపై నెటిజ‌న్ల ఫైర్‌

``ఇది మ‌న‌సున్న ప్ర‌భుత్వం. కాబ‌ట్టే.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు పార్టీల‌కు, కులాల‌కు అతీతంగా అనేక ప‌థ‌కాలు అందిస్తున్నాం. రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పైచిలుకు ల‌బ్ధి చేకూర్చాం`` ...

ఇది మోసం కాదా.. వైసీపీ పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం!

ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఇత‌ర శాఖల ఉన్న‌తాధికారులు.. విశాఖ‌ప‌ట్నంలో బ‌స చేసేలా భ‌వ‌నాలు వెత‌కాలంటూ వైసీపీ ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి బాగా పొద్దు పోయిన త‌ర్వాత ఇచ్చిన జీవో ...

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో రెండు రోజుల పాటు టీడీపీ నిర్వ‌హించిన మ‌హానాడుపై వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి కొడాలి నాని విమ‌ర్శ‌లు గుప్పించారు. భ‌జ‌న ప‌రులు ...

నెటిజన్లకు ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ వెబ్ సిరీస్ కాన్సెప్టు

భారతదేశ సినీ పరిశ్రమకు గర్వకారణమైన దర్శకుల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఒకరు. రోటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు.. లోతైన ఆలోచనలతో పాటు.. సామాజిక అంశాల్ని ప్రస్తావిస్తూ. ...

కేసీఆర్ కు నెటిజన్లు వేసిన ప్రశ్న అడిగిన షర్మిల

తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నపటికీ కేసులు పెరగడంపై హైకోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు ...

మద్రాస్ హైకోర్టు

నేత‌ల‌కు బాధ్య‌త లేదా? హైకోర్టు హాట్ కామెంట్లు.. నెటిజ‌న్ల కౌంట‌ర్‌

దేశంలో క‌రోనా రెండో ద‌శ.. భారీ ఎత్తున పెరిగిపోయింది. దేశంలో రోజుకు 2 వేల మంది త‌క్కువ కాకుండా.. క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అదేస‌మ‌యంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో ...

Latest News

Most Read