పింఛన్ 4 వేలకు పెంచుతాం.. ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు
``పొత్తుల విషయంలో మమ్మల్ని వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. కానీ, మాది తెరచాటు పొత్తులు కాదు. నేరుగా ప్రజల కోసం.. కలిశాం. ప్రజల కోసమే కలిసి ముందుకు ...
``పొత్తుల విషయంలో మమ్మల్ని వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. కానీ, మాది తెరచాటు పొత్తులు కాదు. నేరుగా ప్రజల కోసం.. కలిశాం. ప్రజల కోసమే కలిసి ముందుకు ...
కుప్పంలో తనను ఓడించడం..జగన్ తాతకు కూడా సాధ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ...
ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభలో.. చంద్రబాబు మీదా. ...
‘‘కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని 35 ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో మార్పు కోసం నేను కుప్పం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు ...
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి.. వచ్చే ఎన్నికలకు పార్టీని ఆయన సమాయత్తం చేయనున్నారు. ...
2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు...యువతకు ...
కుప్పంలో గెలిచి తీరాలనేది వైసీపీ వ్యూహం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ను ఓడించాలనేది ఆయనను ఓడించడం ద్వారా వైసీపీ దూకుడును ప్రదర్శించాలనేది వైసీపీ ...
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ ...
ఎదుటోడి కోటను కొల్లగొట్టాలంటే ముందు మన కోట భద్రంగా ఉంచుకోవాలి. ఆ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. మొదటికే మోసం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే ...
https://twitter.com/Mn1I96/status/1636930745058074624 జగన్ ఊహించని విధంగా రాజకీయాలు మారిపోయాయి. కుప్పంలో మున్సిపల్ ను గెలుచుకున్న వైసీపీ అదేదో సవ్యంగా గెలిచినట్లు కలరింగ్ ఇచ్చి కుప్పంలో బాబును ఓడిస్తాం అంటూ ...