Tag: janasena

ప్ర‌తిప‌క్ష హోదా కోసం హైకోర్టులో జగన్ పిటిషన్..!

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా వైఎస్ జగన్ త‌న అధికారాన్ని ...

స‌భా స‌మ‌రం: వైసీపీ స‌మ‌యమెంత‌.. ?

ఇప్పుడు అంద‌రి ఆలోచ‌న.. అంద‌రిచ‌ర్చా కూడా ఇదే. ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజుల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది. అదేవిధంగా ...

అప్పుడేమో అరాచ‌కాలు.. ఇప్పుడు నీతులు.. జ‌గ‌న్‌ కు నాగ‌బాబు కౌంట‌ర్‌!

పల్నాడు జిల్లా వినుకొండలో జ‌రిగిన‌ రషీద్ హ‌త్య‌ను మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు. ర‌షీద్ ను నడిరోడ్డుపై జిలానీ అనే వ్యక్తి ...

ఆకాశాన్ని తాకుతున్న పిఠాపురం భూముల ధరలు.. అంతా ప‌వ‌న్ మ‌హిమేనా?

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకు ముందు భూముల ధర లక్షల్లో ఉంటే ప్రస్తుతం కోట్లు పలుకుతున్నాయి. ఇందుకు డిప్యూటీ ...

pawan kalyan on volunteers

నోరు జారితే వేటు ప‌డుద్ది.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రోంగ్ వార్నింగ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని ప్ర‌త్యేకంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ...

ప‌ద‌వి పోయినా అదే డాబు.. వైసీపీ నేత‌లపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ని ప్రజలు పాతాళానికి తొక్కి ఏకపక్షంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ...

పర్యావరణ కోసం ప‌వ‌న్ గొప్ప నిర్ణ‌యం.. పిఠాపురం నుంచే మొద‌లు!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల‌న‌లో త‌నదైన మార్క్ చూపిస్తున్నారు. ప్ర‌భుత్వంలో తాను చేప‌ట్టిన‌ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ ...

బ్రిస్బేన్ లో టీడీపీ విజయోత్సవ సంబరాలు!

ఏపీ లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ...

ఎమ్మెల్యేగా రాజీనామా.. ఎంపీగా పోటీ.. అస‌లు జగన్ ప్లానేంటి..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన సంగతి ...

వారిద్దరి ఎన్నిక ఏకగ్రీవం !

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. టీడీపీ తరపున మాజీ మంత్రి రామచంద్రయ్య, జనసేన తరపున హరిప్రసాద్‌ మంగళవారం ...

Page 1 of 35 1 2 35

Latest News

Most Read