షాకింగ్…ఆ ఐఏఎస్ వల్లే ఏపీకి హోదా రాలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు పూర్తి కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు పూర్తి కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే ...
తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. అందుకే గురువును మన దేశంలో దైవంగా విద్యార్థులు భావిస్తుంటారు. కానీ, ఏపీలో ...
ప్రతిపక్ష నేతగా అమరావతి కి జైకొట్టిన జగన్ సీఎం కాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ మడమ తిప్పడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగిసింది. దాదాపు 8 రోజులపాటు 113 కిలోమీటర్ల మేర సాగిన ...
సీఎం జగన్ బెయిల్ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఓ పోరాటమే చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు జగన్ ...
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన-బిజెపిలతో టీడీపీ పొత్తు వ్యవహారం చాలా కాలంగా నలుగుతూ వస్తుంది. ఆల్రెడీ బిజెపి, జనసేన ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకుంది. ఇక్కడ పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని ...
తిరుమల తిరుపతి దేవస్ధానం (TTD) ట్రస్టు బోర్డులో సభ్యత్వం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ రికార్డు ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా ? ప్రభుత్వం తాజాగా నియమించిన ...
విశాఖపట్నంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖనే ఉంటుందని వైసీపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా మకాన్ని ...
ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నియోజకవర్గంలో 6000 ఓట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని టిడిపి ...