ఓటీటీల దూల తీర్చే నిర్ణయం
జనాలు ఎప్పటి నుండో కోరుకుంటున్న సెన్సార్ షిప్ ఇకనుండి ఓటీటీలకు కూడా వర్తింప చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఓటీటీ వేదికలతో పాటు ఇతర వెబ్ ...
జనాలు ఎప్పటి నుండో కోరుకుంటున్న సెన్సార్ షిప్ ఇకనుండి ఓటీటీలకు కూడా వర్తింప చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఓటీటీ వేదికలతో పాటు ఇతర వెబ్ ...
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ దక్కింది. ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఆత్మహత్య కేసులో ప్రతి ఒక్కరికి ...
లాలూ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు తేజస్వి. ఇపుడు దేశమంతటా ఇతని గురించి చర్చ జరుగుతోంది. మహా ఉద్దండులకు నాయకత్వం వహించడం, ప్రపంచంలో మొనగాడు అని ప్రచారం చేసుకుంటున్న ...
బీహారీలు ఈసారి చాలా విన్యాసాలు చేశారు. ఉత్తర భారతం నుంచి ఒక కొత్త నాయకుడిని సృష్టించారు. కాలగర్భంలో కలిసిపోతున్న కమ్యూనిస్టులను మళ్లీ బతికించారు. దక్షిణాది ముస్లిం పార్టీ ...
బీహార్ పై దేశం పెట్టుకున్న ఆశలు పెద్దగా వర్కవుట్ కాలేదు. బీహార్ మోడీకి మూడు చెరువుల నీళ్లయితే తాగించింది గాని చివరకు క్షమించి వదిలేసింది. భారీ రాజకీయ ...
కంగనా రనౌత్ ఈ మధ్య తన సినిమాలతో కంటే పొలిటికల్ కామెంట్లతో, వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. వెండి తెర మీద ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చేసిన ...
ట్రంప్ ఓటమి, బీహార్ ఎగ్జిట్ పోల్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి కాస్త భయం పట్టుకున్నట్టే ఉంది. ఒకప్పుడు పెద్దాయ అద్వానీ నమస్తే పెడితే పట్టించుకోని నరేంద్ర ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా తెలిసిపోయాయి. మాటకారి, దూకుడు నేతగా పేరున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అయ్యారు. అదేసమయంలో నిదానస్తుడు.. వ్యూహకర్తగా పేరున్న ...
చాలా అరుదుగా జరిగే పరిణామం ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. ఒకే రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. బిహార్ ఎన్నికల పోలింగ్ తో పాటు.. తెలంగాణలో ...
ఎట్టకేలకు చిక్కుముడులు వీడిపోయాయి. సస్పెన్స్ తీరిపోయింది. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టనున్నారన్న అంశంపై యావత్ ప్రపంచం ఉత్కంట ఒక కొలిక్కి వచ్చింది. డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలోకి ...