కాంగ్రెస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కుడి భుజంగా అభివర్ణించే సీనియర్ నేత అహ్మద్ పటేల్.. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ...
చిన్నప్పుడుఏ పండక్కో..పబ్బానికోకొత్త గౌను కుట్టిస్తే..ఎంత ఆనందమో...ఎప్పుడు పండగవస్తుందా, ఎప్పుడువేసేసుకుందామాఅన్న ఆతృతే...ఇంటికి చుట్టాలొచ్చివెళ్తో వెళ్తూ.. చేతిలోరూపాయో... అర్ధరూపాయో పెడితేఎంత వెర్రి ఆనందమో...చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటేదుఃఖం తన్నుకు వచ్చేది...ఇంకా ఉంటే బాగుండుఅన్న ...
దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు.ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ ...
సెకండ్ వేవ్ షురూ కావటం.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ మహా వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ ...
దేశంలోని చాలా రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవటం లేదు కానీ దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతలా ...
వైజాగ్ విమానాశ్రయంలో 30ఏళ్ల పాటు సివిల్ ఆపరేషన్స్ నిలిపి వేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి Vijay Sai Reddy.లేఖను గోప్యంగా ఉంచిన విజయసాయి రెడ్డి..లేఖను బహిర్గతం ...
భారతీయులు అన్నీ సులువుగా తీసుకుంటారని... భారతదేశాన్ని చులకనగా అంచనా వేస్తే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ట్విట్టరుకు తెలిసి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వినియోగదారి ...
ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి ...
అత్యుత్సాహంతో కొందరు నేతలు చేసే పనులు కొత్త కొత్త వివాదాలకు కారణమవుతాయి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న వేళ.. తమ ఇమేజ్ పెంచేందుకు వీలుగా జనం కంట్లో ...