కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కూలగొట్టి.. తాము అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిహార్లో రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు చావు దెబ్బగా పరిణమించాయని అంటున్నారుపరిశీలకులు. ...
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కూలగొట్టి.. తాము అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిహార్లో రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు చావు దెబ్బగా పరిణమించాయని అంటున్నారుపరిశీలకులు. ...
రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎంఎల్ఏల్లో ఒకళ్ళపై బాగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండురోజుల క్రితం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నలుగురు ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, ...
రాజకీయ విశ్లేషకులుగా మారిన మాజీ ఎంపీ.. రాజమండ్రి నేత ఉండవల్లి అరుణ్కుమార్తో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పొద్దు ...
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ...
ఇప్పుడున్న హైదరాబాద్ మెట్రో రైలు 69 కి.మీ. మేర ఉంది. తాజాగా రేవంత్ సర్కారు ఓకే చెప్పేసిన మెట్రో విస్తరణ 70కి.మీ. మేర ఉండటం తెలిసిందే. ఫేజ్ ...
సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సొంత అన్నను జగన్ రెడ్డి అంటూ షర్మిల సంబోధించడం ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్గాంధీ పాదయాత్ర చేయలేని చోట ఉపయోగిస్తున్న బస్సుపై తెలంగాణ ...
ఓటమిపై చిత్తశుద్దితో విశ్లేషణ చేసుకోవటం ఓడిపోయిన పార్టీలకు చాలా అవసరం. అలా కాకుండా ఓటమిపై అడ్డుగోలు, విచిత్రమైన వాదనలు, సమర్ధింపులతో గెలిచిన పార్టీపై బురద చల్లేయాలని చూస్తే ...
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బావ , బావమరుదులు అంటే హరీష్ రావు, కేటీయార్ కు బుద్ధి వచ్చినట్లు లేదు. అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ...
కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని షర్మిల ప్రకటించారు. రేపు ...