కేసీఆర్ తో జగన్ కు చెడినట్లే…తాజా ప్రూఫ్ ఇదే
కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్ఈపీ) నిర్మాణాన్ని జగన్ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ...
కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్ఈపీ) నిర్మాణాన్ని జగన్ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ...
జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు...వారంతా నానా తిప్పలు పడుతున్నారు...అప్పులకు వడ్డీలు కట్టలేక అగచాట్లు పడుతున్నారు...అందుకే కొత్త టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదట... ...
ఏపీలో జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై జనం ...
సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 ...
ఇండస్ట్రీస్ కు సారథిగా ఉండే మంత్రి అమర్నాథ్ దావోస్ నుంచి వచ్చి పాత పాట ఒకటి పాడి వినిపించిన వైనంలో ఆ రోజు చంద్రబాబు ను విమర్శించిన ...
వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, జగన్ మూడేళ్ల పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ...
అధికారం దక్కించుకోవడం ఓ పద్ధతి. నిలుపుకోవడం కష్టంతో కూడిన పద్ధతి. అయినా పద్ధతి ప్రకారం పాలన ఉంటే మళ్లీ పద్ధతి ప్రకారమే జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ...
ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు జరగకుండా ఉండేందుకు నిబంధనల సాకు చెప్పి వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, గుండ్లపల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థలంలో మహానాడును ...
సొంత మీడియా సంస్థలు ఉన్న రాజకీయ పార్టీలకు ఉండే లాభాలు ఉండనే ఉంటాయి. కానీ.. నష్టాలు ఉంటాయా? అంటే.. అదెలా.. ఆ ఛాన్సే లేదన్న మాట వినిపిస్తూ ...
2019, మే 24న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం నగరానికి వచ్చారు. అప్పుడు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు ఆయన చాలా ...