రిటైర్మెంట్ పై తేల్చేసిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను భారత జట్టు చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో ఈ టోర్నీలో ...
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను భారత జట్టు చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో ఈ టోర్నీలో ...
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి ...
ఏపీ సీఎం చంద్రబాబు అనూహ్యంగా మరోసారి అప్పులు-వడ్డీలు-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించారు. సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వ నిర్వాకంతో వడ్డీలు ...
భారత న్యాయ వ్యవస్థపై తనకు అపార గౌరవం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానిం చారు. ``నేను చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించేలా కొందరు చిత్రీకరించారు. ...
ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను లోకేశ్ టార్గెట్ ...
‘తల్లికి వందనం’ పథకంపై ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తల్లికి మాత్రమే 15 వేల రూపాయలిస్తామని జీవో ...
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి ...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ...
విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి కారణమంటూ కొందరు బీసీ ...
నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యే టికెట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు ప్రసారమైన ...