టీడీపీ కి 144 అసెంబ్లీ…17 లోక్ సభ స్థానాలు
2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి టార్గెట్ గా ఏర్పడిన టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల పొత్తు పొడిచిన ...
2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి టార్గెట్ గా ఏర్పడిన టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల పొత్తు పొడిచిన ...
తెలుగుదేశం - బీజేపీ - జనసేన పొత్తు పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినిమా వాళ్లు ఈ పొత్తుపై మహ సంతోషంగా ఉన్నారు. తెలుగు సినిమా ...
బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. వారిలో మహేందర్ ...
పాపం ఒకపుడు కేసీఆర్ దర్శనం ఒక అద్రుష్టం అన్నట్టుండేది తెలంగాణలో. కానీ కేసీఆర్ ఫోన్లు చేసి పిలుస్తున్నా పలికేవాడే లేడాయె. లోక్ సభ టిక్కెట్లు పిలిచి ఇస్తుంటే ...
టిడిపి పోటీ చేయాలి అనుకున్న టార్గెట్ MLA 145, MP 18. ఆల్రెడీ జనసేన కి 24 ఎమ్మెల్యే 3 ఎంపీ ఇచ్చేశారు .. ఇక బీజేపీ ...
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలవాలన్నది బీజేపీ టార్గెట్. మొత్తం 17 సీట్లనూ గెలుచుకుంటామని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే ...
కేసీఆర్ తొందరలోనే ఢిల్లీలో క్యాంపు వేయబోతున్నట్లు సమాచారం. బహుశా 22వ తేదీన అంటే గురువారం ఢిల్లీకి బయలుదేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరనే నానుడి చాలా పాపులర్. ఇపుడది తొందరలోనే తెలంగాణాలో మరోసారి నిజమయ్యేట్లుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ ...
అభ్యర్ధుల జాబితా విడుదలపై చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల నాలుగోవారంలో మొత్తం 175 సీట్లలో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్గాంధీ పాదయాత్ర చేయలేని చోట ఉపయోగిస్తున్న బస్సుపై తెలంగాణ ...