చంద్రబాబు చెప్పింది అక్షరాలా నిజం.. మంత్రులే ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారే!
ఏపీలో సోమవారం జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. ఇక, పార్టీలు కూడా ఆందోళన ...