దేవినేని అవినాష్ కి బిగ్ షాక్.. బెడిసికొట్టిన దుబాయ్ ప్లాన్..!
వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వెళ్లిపోవాలని అవినాష్ వేసుకున్న ప్లాన్ ఆఖరి నిమిషంలో బెడిసికొట్టింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి ...
వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వెళ్లిపోవాలని అవినాష్ వేసుకున్న ప్లాన్ ఆఖరి నిమిషంలో బెడిసికొట్టింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సంగతి తెలిసిందే. 70 ...
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోకి కీలక నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. మరోవైపు ...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికలకుముందు ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఆగస్టు 15ను పురస్కరించుకుని గురువారం ప్రారంభించారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో అధికారికంగా అన్న ...
ఏపీలో నిరుపేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కూటమి సర్కార్ మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు గుడివాడ మునిసిపల్ పార్క్లో సీఎం చంద్రబాబు ...
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తొలి విడతలో ...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ...
అధికారం ఉన్నంతవరకే రాజకీయ నాయకుల ఆడంబరాలు.. అది పోతే సామాన్య ప్రజల్లో మమేకం అవ్వాల్సిందే. ఈ విషయాన్ని మన మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్ ...
కొన్నిసార్లు చోటు చేసుకునే పరిణామాలు మహా సిత్రంగా ఉంటాయి. కాలపరీక్షలు ఎవరేంటన్న విషయంపై క్లారిటీ వస్తుంది. విజయవాడకు చెందిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు కు అప్పట్లో లభించిన ...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా ...