మూడు కోర్టులలోనూ చంద్రబాబు కు నిరాశ
చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్ల కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కు యాంటిసిపేటరీ ...
చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్ల కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కు యాంటిసిపేటరీ ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ...
ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ వ్యవహారంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల వాదనలు విన్న ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ ...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. దీంతోపాటు, చంద్రబాబును ...
తనను, తన పాలనను విమర్శించార్న ఒకే ఒక్క కారణంతో రామోజీ రావు ఈనాడు, మార్గదర్శిలపై జగన్ కక్షగట్టారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్గదర్శి ఎండీ శైలజా ...
ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 25 శాతం తక్కువ అడ్మిషన్లు ఉంటే ఫీజుల ఖరారును ...
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గతంలో అరెస్టు చేసిన వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రాజద్రోహం సెక్షన్ (124-ఏ)ను ...
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా తెచ్చిన ఈ ...
ఏపీ ప్రభుత్వానికి ఒకే రోజు రెండు షాకులిచ్చింది హైకోర్టు. కామన్ గుడ్ ఫండ్ సొమ్మును దేవాదాయ శాఖ కార్యాలయాలకు వినియోగించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీజీఎఫ్ ...