ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానం అనేకసార్లు తప్పుబట్టింది. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ...
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానం అనేకసార్లు తప్పుబట్టింది. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ...
బెదిరింపుల వల్ల ఉద్యోగ సంఘాల నేతలను ఆపగలం గానీ ఉద్యోగులను ఆపలేం అని ఏపీ సర్కారుకు అర్థమైనట్టుంది. శాలరీలు, పెన్షన్లు సరైన సమయానికి ఇవ్వాలని పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరపాలని ...
4 నెలలుగా ఇంకా ఇబ్బందులు అటు పెన్షనర్లకూ నరకం రిటైరై నెలలైనా పింఛను లేదు పీఆర్సీ అమలు దేవుడెరుగు కనీసం డీఏలకైనా దిక్కులేదు ప్రభుత్వోద్యోగుల్లో ఆవేదన పట్టించుకోని ...
పార్టీ రంగులు కోసం 1300 కోట్ల ప్రజల సొమ్మును వాడేశారు అప్పుడు లేని నష్టం- సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం. ఏడాది క్రితం ఉన్న లక్షా ...
భక్తులు పరమపవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడికి భక్తితో సమర్పించిన కానుకలు దుర్వినియోగం అవుతున్నాయని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి హుండీ నుంచి 7 కోట్ల 50 ...
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ విషయం రాజకీయ నాయకుల కంటే ఐఏఎస్ అధికారులకే ఎక్కువ తెలుసు. రాజకీయ బాస్ల మనసెరిగి వ్యవహరిస్తూనే.. పరిధి దాటకుండా చూసుకుంటుంటారు. ...
ఏ టైం చూసి అన్నారో గాని అధికారంలోకి వచ్చాక జగన్ దేశం మనవైపు చూసేలా చేస్తాను అన్నారు. అన్నట్టే తన మాట నిలబెట్టుకున్నారు. బెయిల్ మీద ఉన్న ...
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఎంత సంచలనం అవుతుందో అందరూ చూస్తున్నాం. ప్రేమోన్మాది చేతిలో బలైన ఆమె పట్ల అందరూ న్యాయం కోసం అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం ...
అశోక్ గజపతిరాజు పరువు తీయాలనుకున్నారు సాధ్యం కాలేదు అశోక్ గజపతిరాజు బురద జల్లుదాం అనుకున్నారు సాధ్యం కాలేదు అశోక్ గజపతిరాజును జైలుకు పంపుదాం అనుకుంటున్నారు అది కూడా ...
ఏపీలో ఒక వింత చోటుచేసుకుంది. సాధారణంగా గవర్నమెంటు పనులు పైరవీలు చేసి, లంచాలు ఇచ్చి మరీ అడుగుతారు. కానీ ఏపీలో జగన్ సర్కారు బతిమాలుతున్నా ఎవరూ పనులు ...