నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు… పోలీసుల్లో టెన్షన్
రాజకీయ పార్టీలు రోడ్లపై రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో 1కి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ...
రాజకీయ పార్టీలు రోడ్లపై రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో 1కి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ...
ఆంద్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యూటీలో ఉన్నప్పుడు తమ వద్ద 1000 రూపాయలకు మించి డబ్బు ఉంచుకోకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ ఉద్యోగి ...
అప్పుచేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!! అంటూ.. పాత సినిమాలో పాట కొన్ని దశాబ్దాల పాటు తెలుగు నేలపై వినిపించింది. తర్వాత.. ఇది వినిపించలేదు. వాస్తవానికి ...
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం డీల్ కుదుర్చుకుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు ...
ఒకటి కాదు.. రెండు కాదు.. అప్పనంగా.. 175 కోట్ల ప్రజాధనం. అంటే.. ప్రజలు కష్టపడి సంపాయించి ప్రభుత్వానికి చెల్లించిన వివిధ పన్నుల రూపంలోని సొమ్మును ఏపీ ప్రభుత్వం ...
గవర్నమెంటు పేదలకు డబ్బులు పంచుతుంది. ముసలి వారికి ఉచితంగా పింఛన్లు ఇస్తుంది వేర్వేరు పారామీటర్ల మీద రకరకాల వారికి డబ్బులు ఇస్తుంది. మరి గవర్నమెంటుకు ఇన్ని డబ్బులు ...
జగన్ పిచ్చోడు అని రఘురామరాజు అంటాడు గాని జగన్ తాను చేసిన తప్పుల నుంచి కూడా ఆదాయం సృష్టించుకోగలిగిన తెలివైన నాయకుడు. తాజాగా ఏపీలో టెన్త్ ఫలితాలు ...
ఉద్యోగ, ఉపాధ్యాయులను నిలువునా ముంచిన సంఘాల నేతలు వేతనాల్లో భారీ కోత వేసినా.. సీఎంకు ఎనలేని ప్రేమ ఉందట! రగిలిపోతున్న టీచర్లు, ఉద్యోగులు నవ్యాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఉద్యోగ ...
నాడు మందుపై ఆదాయం చూపించి 25 వేల కోట్ల రుణం నేడు మద్యం ధరలు భారీగా తగ్గింపు ఆదాయంపై బ్యాంకులకు ఏం చెబుదాం? వైసీపీ సర్కారు డైలమా హామీలపై ...
పీఆర్సీపై లాలూచీ! ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు!! సంఘాల నేతలపై ఉద్యోగుల ఫైర్ ఐఆర్ కంటే తక్కువగా ఫిట్మెంట్కు ఎందుకు అంగీకరించారని నిలదీత పీఆర్సీ నివేదికలో ఏముందో తెలియకుండా సీఎస్ కమిటీ ...