ఫోర్జరీ కేసులో అయ్యన్న పాత్రుడికి సుప్రీం షాక్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఎం జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఎం జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ...
వినేవాడుంటే..చెప్పేవారు చిరంజీవులవుతారని.. ఒక సామెత! ఇప్పుడు ఏపీలోనూ ఇదే వినిపిస్తోంది. దీనికి కారణం.. ఏపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత..ఏమేరకు హామీలను అమలు చేశామో.. లెక్కలు.. ...
ఏపీ రాజధాని అమరావతి కి సంబంధించి గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడుసంచలనంగా మారాయి. అదే సమయంలో.. ...
రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని, తాము పచ్చటి పొలాలను ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చామని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. కాలపరిమితితో ...
సీఎం జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలంతా ...
వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలతో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `ఇది కూలిపోయే ప్రభుత్వం` అని సంచలన ...
జగన్ తన పాలన సూపర్గా ఉందని.. తన పాలనలో తీసుకువస్తున్న అనేక పథకాలను.. అనేక సంక్షేమ కార్యక్రమాలను.. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. తాను ...
రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను, సామాన్యులను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలను వేధించిన తాడిపత్రి డిఎస్పిపై టీడీపీ ...
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు ఏపీ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు నచ్చినట్లుగా మాట్లాడడం...తోచిన ...
పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్...అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని గతంలో ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా నియమించారని ...