జగన్ కు యనమల కాగ్ మే సవాల్
ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడం సంగతి పక్కన పెడితే అప్పుల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ...
ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడం సంగతి పక్కన పెడితే అప్పుల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ...
సీఎం జగన్ అస్తవ్యస్థ పాలన, అపరిపక్వ నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విపక్షాలు మొదలు జాతీయ మీడియా వరకు గగ్గోలు పెడుతున్నాయి. తన మానస పుత్రికలైన ...
ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడం సంగతి పక్కన పెడితే అప్పుల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ...
ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...
జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ...
ఏపీ అప్పులు...ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాదు...దేశవ్యాప్తంగా ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, బీజేపీ పెద్దలు మొదలు ఆర్థిక నిపుణుల వరకు అందరూ ...
ఇటీవల సిద్ధిపేటలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై దాడి జరిగిన ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై కేసీఆర్, కేటీఆర్ లే ...
పీఎఫ్సీ, ఆర్ఈసీ అప్పుల చెల్లింపులకు దొడ్డిదారి హుటాహుటిన ఎస్బీఐతో సంప్రదింపులు రూ.1,500 కోట్ల కొత్త అప్పు ఇచ్చిన బ్యాంకు అక్రమ అప్పులకు మద్దతా? ఎస్బీఐ వైఖరిపై బ్యాంకింగ్ వర్గాల్లో ...
ఏపీలో అప్పులు...వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు...కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష ...
రెండున్నర సంవత్సరాలుగా ఓటర్లకు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్న ఏపీ అక్కౌంటెంట్... సారీ... ఏపీ సీఎం జగన్ సర్కారు ప్రతినిధులు పార్లమెంటులో ఏడ్చినంత పనిచేశారు. రాష్ట్రం ఆర్థికంగా ...