అమరావతి దేశానికే తలమానికం – సద్గురు జగ్గీవాసుదేవ్
అమరావతి దేశానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన నగరంగా విలసిల్లగలదని భారతీయ యోగి, రచయిత సద్గురు అన్నారు. జనాభాను పెంచే అవసరానికి అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ...
అమరావతి దేశానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన నగరంగా విలసిల్లగలదని భారతీయ యోగి, రచయిత సద్గురు అన్నారు. జనాభాను పెంచే అవసరానికి అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ...
ఈ నెల 28 న పొలిటికల్ పార్టీస్ తో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మీటింగ్.కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు గతంలో వాయిదా.ఇప్పుడు ...
కులం చూడంమతం చూడంఅంటూ జగన్ ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తే జనమంతా ఏదేదో ఊహించుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం తన మాటమీదే నిలబడ్డారు. ఆయన ...
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యవహారం రోజుకో విధంగా భ్రష్టు పడుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒకవిధంగా భ్రష్టుపడుతుంటే.. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మరో విధంగా ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలో బైపాస్కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయంలో హనుమంతుడు ...
ప్రతి విషయాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రతి అంశాన్నీ.. పార్టీకి వినియోగించుకుంటాం. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నిరంతరం ప్రయత్నాలు సాగిస్తాం.. పార్టీని అన్ని విధాలా అభివృద్ధి ...
కొత్తగా సీఎం పదవి చేపట్టిన యువకుడు వ్యవస్థలోని లోపాలపై ఫోకస్ చేయడం....గాడి తప్పిన వ్యవస్థను, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న జనాలను దారిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం....వంటి సన్నివేశాలను ...
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనాలో భారత్ పాత్రను తక్కువ చేయటానికి లేదు. మొన్నటివరకు కేసుల నమోదులో మొదటిస్థానంలో ఉన్నప్పటికి.. ఇప్పుడు తగ్గిన జోరుతో ర్యాంకింగ్ లోనూ వెనకడుగు వేస్తోంది. ...
న్యాయవ్యవస్ధను భయపెట్టి అనుచిత ప్రయోజనాలను పొందాలని ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్, ఏపి శాఖ డిమాండ్ ...