• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సాక్షి పేపర్ ను బతికించిన దిశ చట్టం : రమ్యకు 10 లక్షలు, సాక్షికి 30 కోట్లు…

admin by admin
September 10, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
714
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ఉన్నది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలకు అన్ని రంగాల్లో జగన్ పెద్దపీట వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణకు జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం, యాప్ తీసుకువచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా దిశ యాప్ పై ఓ భారీ కార్యక్రమం నిర్వహించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ పోలీసు శాఖ ద్వారా నానా హంగామా చేయించారు.

ఆ రోజు జరిగిన కార్యక్రమం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రకటనలిచ్చింది. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇక, దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ప్రధాన నగరాల్లో బ్యానర్లు, హోర్డింగుల కోసం కూడా జగన్ సర్కార్ భారీగానే ఖర్చు పెట్టింది. అయితే, గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ’ఫోర్త్‌ లయన్‌ యాప్‌’ను కాపీ కొట్టి చట్టబద్ధత లేని దిశ యాప్‌ గా జగన్ మార్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన రమ్య కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని జగన్ ఇవ్వడంతో దిశ కోసం ప్రకటనల రూపంలో పెట్టిన ఖర్చు చర్చనీయాంశమైంది. ఇంకా పార్లమెంటులో ఆమోద ముద్ర పడకుండా ఉన్న దిశ చట్టం కోసం జగన్ దాదాపుగా రూ.30 కోట్ల విలువైన ప్రకటనలు తమ సొంత పత్రిక సాక్షిలో వేయించారన్న ప్రచారం జరుగుతోంది. దిశ చట్టం ఇంకా ఆమోదం పొందలేదని, కేంద్రం ఆమోదించగానే ఏపీలో దిశ చట్టం అమలు చేస్తామని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు వైసీపీ నేతలు.

అయితే, సవరణలు చేసి మరోసారి దిశ బిల్లును పంపాలంటూ ఆ బిల్లును తిరిగి ఏపీకే పంపామని పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. దీంతో, అసలు లేని దిశ యాప్, దిశ చట్టం పేరు చెప్పి సొంత పత్రిక, ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు జగన్ ఇచ్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్మాది చేతిలో బలైన రమ్యకు కేవలం రూ.10 లక్షలని, కానీ, లేని చట్టం కోెసం ప్రకటనలతో సాక్షి రూ.30కోట్లు గడించిందని విమర్శలు వస్తున్నాయి.

Tags: ads for disha act in sakshiap cm jagandisha act and appRs.10 lakhs for ramya's familyRs.30 crores worth ads
Previous Post

Ananya Nagalla : పూలవానలో తడుస్తున్న అందాలు

Next Post

ఆ చార్జీల పెంపుతో మరోసారి జనం నడ్డి విరిచిన జగన్ రెడ్డి

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Around The World

రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Load More
Next Post

ఆ చార్జీల పెంపుతో మరోసారి జనం నడ్డి విరిచిన జగన్ రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra