• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్, కేసీఆర్ లకు మోదీ బిగ్ షాక్

నియోజకవర్గాల పెంపుపై మోదీ కీలక నిర్ణయం...2026 తర్వాతే పునర్విభజన అని ప్రకటన

NA bureau by NA bureau
July 27, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
282
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏపీ, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనుమతించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగుతుందని ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆశావహులంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

“ఏపీ పునర్విభజన చట్టం” ప్రకారం కూడా నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు. అదే జరిగితే ఆపరేషన్ ఆకర్ష్ తో పక్క పార్టీల నేతలకు గేలం వేసి కండువాలు కప్పిన జగన్, కేసీఆర్ లు…వారికి న్యాయం చేయవచ్చని భావించారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జగన్, కేసీఆర్ ల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చేసింది. ఏపీ, తెలంగాణలో 2026 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని రాజ్యసభలో పక్కాగా క్లారిటీనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలిపింది.

విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలకు పెంచుకోవచ్చని స్పష్టతనిచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ ప్రకారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం చెబుతోంది. గత ఏడాది కూడా లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో జగన్, కేసీఆర్ ల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లినట్లయింది.

Tags: 2026 censusap and telangana constituenciescm jagancm kcrdelimitation after 2026delimitation of constituenciespm modi
Previous Post

ఉత్తరాంధ్రలో జగన్ కు పీకే సర్వే షాక్: బుద్ధా

Next Post

అరెరే..డైరెక్టర్ కుల పిచ్చకు నితిన్ బుక్కయ్యాడే

Related Posts

Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Top Stories

పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

August 19, 2022
Load More
Next Post

అరెరే..డైరెక్టర్ కుల పిచ్చకు నితిన్ బుక్కయ్యాడే

Comments 1

  1. Pingback: జగన్, కేసీఆర్ లకు మోదీ బిగ్ షాక్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?
  • జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra