• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏలూరుకు ఏమైంది? హటాత్తుగా 100 మందికి పైగా అస్వస్థత

admin by admin
December 6, 2020
in Uncategorized
0
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురి కావటం ఇప్పుడు అర్థం కాని ఫజిల్ లా మారింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు.. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి కేసులు ఒకటో.. రెండో కాకుండా ఇప్పటికి వంద కేసుల వరకు నమోదు కావటం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. అసలేమైందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి. వంద మందిఅనారోగ్యానికి గురైతే.. వారిలో 95 మందిని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి వైద్యం ఇస్తున్నారు.

Shocked & enraged at AP Govt's apathy towards people. About 150 people, mostly children have taken ill after drinking contaminated water in Eluru because the irresponsible Govt hasn't cared to clean local drinking water bodies since 18 months.(1/2)

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 6, 2020

శనివారం సాయంత్రం నుంచి ఏలూరులోని వన్ టౌన్ కు చెందిన పలు ప్రాంతాల్లోని వారు హటాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థరాత్రి పన్నెండు గంటల సమయానికి దాదాపుగా 100కు పైగా కేసులు ఇదే తరహాలో ఆసుపత్రికి వస్తున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న వారు హటాత్తుగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. వెంటనే వారికి ఆక్సిజన్ ఇస్తే కోలుకుంటున్నారు. శనివారం అర్థరాత్రి వరకు ఈ తరహాలో అనారోగ్యానికి గురైన 95 మందిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేస్తున్నారు. వికారం.. మానసిక ఆందోళనకు గురవుతుండటంతో ప్రజలకుఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.

ఇదిలా ఉంటే.. ఏలూరులో చోటు చేసుకున్న అనారోగ్య కేసుల గురించి సమాచారం అందుకున్న మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బాధితుల్ని పరామర్శించారు. ఈ కేసులు ఎక్కువగా వస్తున్న దక్షిణ వీధికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. అక్కడి వారికి సరఫరా చేసే తాగునీరు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రత్యేకంగా శానిటేషన్ చేస్తున్నారు. ఈ పరిణామంపై జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్ని విజయవాడకు పంపారు. వీటి ఫలితాలు ఆదివారం రానున్నాయి.

ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయాన్ని వైద్యులు సైతం చెప్పలేకపోతున్నారు. గడిచిన మూడు రోజులుగా రంగు మారిన నీళ్లు వస్తున్నాయని.. వాటిని తాగటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అనవసరమైన ఆందోళన వద్దని.. ఎలాంటి పరిస్థితులకైనా ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నారు. ఏలూరుకు అసలేమైంది? అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం లభించొచ్చని ఆశిస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు,అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే(1/2) pic.twitter.com/foRRQQKdhL

— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 6, 2020

Tags: AndhraTopStories
Previous Post

అమరావతి పోరాటంపై సీనియర్ న్యాయవాది ‘నర్రా శ్రీనివాసరావు’ వెబినార్ విజయవంతం

Next Post

త‌ల‌సానిపై తిరగబడ్డ జనం – ఎందుకు?

Related Posts

జగన్ సర్కారు వీక్ సీక్రెట్
Andhra

ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?

April 9, 2021
సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు
NRI

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు

April 7, 2021
‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?
TANA Elections

‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?

April 5, 2021
ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి
Uncategorized

ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి

March 31, 2021
Uncategorized

చంద్రబాబు గెడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు…లోకేష్ ఫైర్

March 16, 2021
Uncategorized

నిమ్మగడ్డకు షాక్…ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక తీర్పు

March 16, 2021
Load More
Next Post

త‌ల‌సానిపై తిరగబడ్డ జనం - ఎందుకు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • లోకేష్ సవాల్… జగన్ సంచలన నిర్ణయం
  • వకీల్ సాబ్ కి **చిరంజీవి రాసిన రివ్యూ** చదివారా?
  • కేసీఆర్ దారిలో షర్మిల ప్రయాణం.. !!
  • గూడూరు అభివృద్ధి గుండు సున్నా – లోకేష్ పంచ్ టు జగన్
  • ఈ రెస్పాన్స్ ను టీడీపీ నాయకులు కూడా ఎక్స్ పెక్ట్ చేసుండరు
  • జనం డబ్బుతో జగన్ సర్కారు చిల్లర పని
  • క‌డ‌ప‌పై ప‌ట్టుకు బీజేపీ కొత్త ఐడియా!
  • పాపం తమన్నా, ‘వకీల్ సాబ్’ బాగా దెబ్బ కొట్టాడే
  • వ్యాక్సిన్ – కేంద్రానిది ఓ మాట, ఏపీదో మాట
  • ‘తానా’ ఎన్నికలు-ఇళ్ల వద్దకు వెళ్లే ‘బాలట్ కలెక్టర్ల’కు ముసళ్ల పండగే
  • జగ‌న్ ఎత్తుకు.. చంద్ర‌బాబు పైఎత్తు..
  • పవన్ కే కాదు పవన్ సినిమాకూ ఏపీ సీఎం భయపడుతున్నారా?
  • ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?
  • March E-Paper
  • అయ్యో షర్మిల… అంచనాలు గల్లంతు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds