చికాగో లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 4వ మినీ మ‌హానాడు!

చికాగోలో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నాలుగో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. తీర్మానాలు 1.ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి సామాజిక విప్లవ … Continue reading చికాగో లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 4వ మినీ మ‌హానాడు!