ఏపీలో కరోనా విలయతాండవం చేయడానికి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు పెట్టిన...
Read moreదేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు...
Read moreసాధారణంగా ఏదైనా కంపెనీ పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలు వెలువరిస్తుండడం, లేదంటే పొల్యూషన్ బోర్డు నిబందనలు పాటించడం వంటివి చేస్తే సదరు కంపెనీకి నోటీసులు ఇవ్వడం...
Read moreమరాఠీలకు ప్రత్యేక రిజర్వేషను అంశాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాపులకు కూడా షాకింగే. ఎందుకంటే ఏ రూపంలో 50 శాతం...
Read moreజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ ఉందా ? లేకపోతే మొండిగా వ్యవహరిస్తోందా అన్నదే అర్ధం కావటంలేదు. ఒకవైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయంకరంగా భయపెడుతోంది. రోజుకు...
Read moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి....
Read moreఇప్పుడు మనకు ప్రభుత్వం చాలా అవసరం, ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రభుత్వ లేదు. ఇప్పుడు దేశంలో గాలి కూడా దొరకడం లేదు. మనుషులు చచ్చి పోతున్నారు. సహాయం...
Read moreప్రజలు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతుంటే ఆగమేఘాల మీద ఆక్సిజన్ సరఫరాకు కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. కానీ తన కొడుకును సీఎం చేయడానికి అడ్డు వస్తున్నాడని ఈటెల...
Read moreఎయిమ్స్ - ఢిల్లీ ఛీఫ్ రణదీప్ గులేరియా మరో ప్రమాదం గురించి దేశాన్ని హెచ్చరించారు. ఇండియాకు మూడో వేవ్ ముప్పు కచ్చితంగా ఉందన్నారు. అయితే, మూడో వేవ్......
Read moreజగన్ యవ్వారాలు ప్రభుత్వాన్ని ప్రజలనే కాదు, దేవుడి ట్రస్టును కూడా కోర్టుకు ఎక్కిస్తున్నాయి. తాజాగా టీటీడీకి కోర్టు నోటీసులు వచ్చాయి. టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని...
Read more